ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులుగా మధు, ప్రవీణ్, ఫర్వీన్ ఎన్నిక...

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.

ఐ) తెలంగాణ రాష్ట్ర 4 వ మహాసభలు కరీంనగర్ పట్టణంలో ఈ నెల 14,15,16 తేదీల లో మూడు రోజులపాటు నిర్వహించడం జరిగింది.

ఈ మహాసభలలో జిల్లా ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా, గల్ఫ్ కో కన్వీనర్ గా పనిచేస్తున్న ప్రవీణ్, మధు, పర్వీన్ లను ఖమ్మం జిల్లాలో మరిన్ని విద్యారంగ సమస్యలు పరిష్కరించే దానికోసం భవిష్యత్ పోరాటాలను బలోపేతం చేయటం కోసం రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఈ మహాసభలలో ఖమ్మం జిల్లా నుండి రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికైనందుకు పలువురు మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థులు వీరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా మధు, ప్రవీణ్, పర్వీన్ మాట్లాడుతూ.భవిష్యత్తులో ఖమ్మం జిల్లాలో విద్యారంగ సమస్యలను పరిష్కరించే దానికోసం మరిన్ని పోరాటాలు నిర్వహించడం కోసం కృషి చేస్తామని తెలియజేశారు.

కార్మికులను బెల్టుతో ఇష్టానుసారం కొట్టిన చైనా వ్యక్తి.. వైరల్ వీడియో...?
Advertisement

Latest Latest News - Telugu News