ఏపీలో త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్

ఏపీలో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.త్వరలోనే ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

 Dsc Notification In Ap Soon-TeluguStop.com

ఈ మేరకు బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు.విశాఖ పరిపాలన రాజధాని తమ పాలసీ అని చెప్పారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కొందరు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారన్నారు.స్టీల్ ప్లాంట్ కేంద్రం ఆధీనంలోనే ఉండాలని చెప్తున్నామని తెలిపారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని మరోసారి తేల్చి చెప్పారు.అదేవిధంగా విద్యార్థులకు రాగి జావ నిలిపివేశారన్న ప్రచారం తప్పని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube