దసరా పండుగ సందర్భంగా యర్రగొండపాలెం పట్టణంలో వెలిసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు 40 లక్షల కొత్త కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అమ్మవారి అలంకరణ చేశారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు .
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొల్లా చిన్న పుల్లారావు, గోళ్ళ వెంకట సుబ్బారావు ,కొత్తమాసు సుబ్రమణ్యం, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు పమిడిమర్రి కిషోర్ అధ్యక్షులు యక్కలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
.