రాజన్న సిరిసిల్ల జిల్లా: కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ , రైతుల , వ్యవసాయ కార్మికుల , ప్రజా సంక్షేమం కొరకు సంఘాల సిఐటియు – రైతు సంఘం – వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఏప్రిల్ – 5 చలో ఢిల్లీ కార్యక్రమానికి రాజన్న జిల్లా నుండి దాదాపు 45 మంది కార్మికులు , నాయకులు ఆదివారం తరలి వెళ్లడం జరిగింది
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/sharingcaring.png)
![Follow Us on Facebook Follow Us on Facebook](https://telugustop.com/img/social-icons/facebook.png)
![Follow Us on WhatsApp Follow Us on WhatsApp](https://telugustop.com/img/social-icons/whatsapp1.png)
![Follow Us on Twitter Follow Us on Twitter](https://telugustop.com/img/social-icons/twitter.png)
Latest Suryapet News