చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలివెళ్లిన సిఐటియు జిల్లా నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ , రైతుల , వ్యవసాయ కార్మికుల , ప్రజా సంక్షేమం కొరకు సంఘాల సిఐటియు – రైతు సంఘం – వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఏప్రిల్ – 5 చలో ఢిల్లీ కార్యక్రమానికి రాజన్న జిల్లా నుండి దాదాపు 45 మంది కార్మికులు , నాయకులు ఆదివారం తరలి వెళ్లడం జరిగింది

 Citu District Leaders Who Moved To Chalo Delhi Program , Citu , Chalo Delhi ,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube