ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ తొలి ఛార్జ్‎షీట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తొలి ఛార్జ్‎షీట్ దాఖలు చేసింది.దాదాపు పది వేల పేజీలతో దాఖలైన ఈ ఛార్జ్‎షీట్ లో బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ పేర్లను సీబీఐ పేర్కొంది.

 Cbi's First Charge Sheet In Delhi Liquor Scam-TeluguStop.com

ఛార్జ్‎షీట్ లో సమీర్ మహేంద్రు, అరుణ్ రామచంద్ర పిళ్లై, మూత గౌతమ్ పేర్లతో పాటు అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ పేర్లనూ సీబీఐ చేర్చింది.లిక్కర్ పాలసీ రూపకల్పనలో అక్రమాలు, సౌత్ గ్రూప్ లావాదేవీలపై ఛార్జ్‎షీట్ దాఖలైంది.

ఈ క్రమంలో అధికారుల ప్రాసిక్యూషన్ కు సీబీఐ ప్రభుత్వ అనుమతి తీసుకుంది.కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube