BRS Leaders : మేడిగడ్డ సందర్శనకు గులాబీ దళం..!

మేడిగడ్డ సందర్శనకు గులాబీ దళం బయలుదేరింది.ఈ మేరకు హైదరాబాద్ లోని తెలంగాణభవన్( Telangana Bhavan ) నుంచి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం మేడిగడ్డకు బయలుదేరారు.

 Brs Leaders : మేడిగడ్డ సందర్శనకు గులా�-TeluguStop.com

బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు దాదాపు 200 మందితో కూడిన బృందం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ( Annaram Barrage )లను సందర్శించనున్నారు.

ఈ క్రమంలోనే ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టడానికే బీఆర్ఎస్( BRS ) చలో మేడిగడ్డ చేపట్టినట్లు చెబుతోంది.ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.బ్యారేజీలో ఏదైనా లోపం ఉంటే మరమ్మతులు చేయాల్సింది పోయి కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందని బీఆర్ఎస్ మండిపడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube