చిత్తూరు జిల్లా పెనుమూరు ఎమ్మార్వోపై చర్యలు

చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్ పై అధికారులు చర్యలు తీసుకున్నారు.ఇందులో భాగంగా తహసీల్దార్ రమణిని చిత్తూరు కలెక్టరేట్ కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 Actions On Penumuru Mro Of Chittoor District-TeluguStop.com

అదేవిధంగా పూతలపట్టు తహసీల్దార్ కు పెనుమూరు ఎమ్మార్వోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.ఆన్ లైన్ లో భూమి వివరాలు నమోదు చేసేందుకు గానూ పెనుమూరు ఎమ్మార్వో రమణి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఎమ్మార్వోపై అధికారులు చర్యలకు సిద్ధమైయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube