సాధారణంగా సూర్యుడు గురు- పుష్య యోగంలో రోహిణి నక్షత్రంలోకి ( Rohini Nakshatra )ప్రవేశిస్తారు.ఇది వాతవరణం పై ప్రత్యేక ప్రభావం చూపుతుంది.
సనాతన ధర్మంలో రోహిణి నక్షత్రానికి తనదైన ప్రాముఖ్యత ఉంది.సూర్య భగవానుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు ఉష్ణోగ్రత పెరగడం కూడా ప్రారంభమవుతుంది.
వేడి గరిష్ట సాయికి చేరుకుంటుంది.ఇక జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం రోహిణి నక్షత్రం రాగానే మామిడికాయలు కాయడం మొదలవుతాయి.
ఇక మరోవైపు రోహిణి నక్షత్రం సత్యం, అత్యున్నత, అభివృద్ధికి కూడా చిహ్నంగా పరిగణించబడుతోంది.

ఈసారి సూర్య గురువు-పుష్య( Surya Guru-Pushya ) యోగంలో రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారని తెలిపారు.ఇక మే 25 వ తేదీన రాత్రి రోహిణి నక్షత్రం ప్రారంభం అవుతుంది.ఈ నక్షత్రం ప్రభావం దాదాపు 14 రోజుల పాటు ఉంటుంది.
ఇక ఇది జూన్ 8వ తేదీన ముగుస్తుంది.గురు-పుష్య యోగంలో రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించడం శుభప్రదంగా పరిగణించబడింది.
అందుకే ఈసారి విస్తారంగా వర్షాలు కూడా కురుస్తాయి.ఇక రైతులు కూడా పంటలు బాగా పండించగలుగుతారు.
పండిట్ నందకిషోర్ మద్దల్( Pandit Nandakishore Maddal ) మాట్లాడుతూ రోహిణి నక్షత్రం ప్రారంభం అవ్వగానే రైతులు వ్యవసాయం ప్రారంభం చేస్తారని తెలిపారు.

ఈసారి సూర్యుడు గురు-పుష్యం యోగంలో రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు.అందుకే రైతులకు ఇది బాగా మేలు జరుగుతుంది.ఈ ఏడాది కూడా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దీని ద్వారా రైతులు దుక్కులు దున్నుకొని బాగా విత్తుకోవచ్చు.రైతు రోహిణి నక్షత్రం కోసం ఎదురుచూస్తున్నారు.
రోహిణి నక్షత్రం రాగానే రైతులు వరి నాట్లు వేసేందుకు కూడా సిద్ధమవుతారు.అలాగే కొత్త వ్యవసాయ సీజన్ కూడా ప్రారంభమవుతుంది.
అందుకే రైతులు తమ తమ పొలాల్లో వరి నర్సరీలను సిద్ధం చేసే పనిలో ఉంటారు.