కూసుమంచి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని,ఎమ్మెల్సీ తాతా మధు గారికి పిడిఎస్యు ఆధ్వర్యంలో వినతి ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మరియు పిండ్రిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ లో నూతన బిల్లింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ తాతా మధు గారికి పి డి ఎస్ యు పాలేరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా పి.

 A Government Junior College Should Be Established At Kusumanchi Mandal Centre ,-TeluguStop.com

డి.యస్.యూ పాలేరు డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు మురళి క్రిష్ణ , సతీష్ లు మాట్లాడుతూ కూసుమంచి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజి ఏర్పాటు చేయాలని అనేక ఉద్యమల ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాల సాధిస్తే ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా అధికారులు కానీ అడ్డుకో వటమేంటని వారి ప్రశ్నించారు… కూసుమంచి మండల కేంద్రంలో విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్య అందరికి ద్రాక్షాల మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో ఒకెషనల్ బిల్లింగ్* ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి లో ఉందని తక్షణమే నువ్వు తినబోను ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల PDSU నాయకులు గురుమూర్తి,శ్రీకాంత్,మహేందర్, సతీష్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube