ప్రజల వద్దకే పాలన..: మంత్రి దామోదర

మెదక్ నియోజకవర్గంలో నిర్వహించిన ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో ప్రజల నుంచి అభయహస్తం దరఖాస్తులను మంత్రి దామోదర రాజనర్సింహా స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ ప్రాంతానికి వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు.

 Government Belongs To The People..: Minister Damodara-TeluguStop.com

ఆరు గ్యారెంటీలను ఆచరణలోకి తీసుకొస్తామని మంత్రి దామోదర పేర్కొన్నారు.గత ఇందిరమ్మ రాజ్యంలోనూ ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లామని చెప్పారు.

వ్యవస్థను ఎంత పటిష్ట పరిస్తే అంత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.ఇందిరమ్మ ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామన్న ఆయన రాబోయే తరాలు కూడా గుర్తు పెట్టుకునే విధంగా నాయకుల పాలన ఉండాలని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube