మరో మూడు నెలల్లో చంద్రన్న రాజ్యం వస్తుంది..: నిర్మాత నట్టికుమార్

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై చిత్ర నిర్మాత నట్టికుమార్ తీవ్రంగా మండిపడ్డారు.రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు.

 Chandranna Rajyam Will Come In Three Months..: Producer Nattikumar-TeluguStop.com

రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని నిర్మాత నట్టికుమార్ ధీమా వ్యక్తం చేశారు.టీడీపీ నేతలను కించపరిచేందుకే డైరెక్టర్ ఆర్జీవీ వ్యూహం సినిమా చేశారన్న ఆయన అందుకే రామ్ గోపాల్ వర్మ సినిమాకు న్యాయస్థానం బ్రేక్ వేసిందని చెప్పారు.

ఈ తరహాలోనే 2024 ఎన్నికల్లో వైసీపీకి బ్రేక్ పడుతుందని తెలిపారు.ప్రజలు పడుతున్న బాధలు సీఎం జగన్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే మరో మూడు నెలల్లో చంద్రన్న రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube