ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయి..: పురంధేశ్వరి

ఓటరు అవగాహనపై ఏపీ బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర చీఫ్ పురంధేశ్వరి మాట్లాడుతూ సామాన్యుల చేతిలో ఉన్న గొప్ప ఆయుధం ఓటని తెలిపారు.

 Irregularities Are Taking Place In The List Of Voters..: Purandheswari-TeluguStop.com

ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని పురంధేశ్వరి ఆరోపించారు.తమకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు.

వాలంటీర్ల ద్వారా ఓటర్ల జాబితాలో చేరికలు, తీసివేతలు జరుగుతున్నాయని ఆరోపించారు.ఓటర్ల జాబితా పర్యవేక్షణకు స్థానికంగా కమిటీలు వేయాలని సూచించారు.

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో పార్టీలో ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆమె కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube