ఢిల్లీ వెళ్లిన టీ-బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలలో పాల్గొననున్న ఆయన ఢిల్లీ పెద్దలను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

 T-bjp President Kishan Reddy Went To Delhi-TeluguStop.com

రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం కిషన్ రెడ్డి మొదటిసారి ఢిల్లీకి వెళ్లారు.తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీ అంతర్గత అంశాలు జాతీయ నేతలతో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube