తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలలో పాల్గొననున్న ఆయన ఢిల్లీ పెద్దలను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం కిషన్ రెడ్డి మొదటిసారి ఢిల్లీకి వెళ్లారు.తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీ అంతర్గత అంశాలు జాతీయ నేతలతో చర్చకు వచ్చే అవకాశం ఉంది.