తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలు కొనసాగుతున్నాయి.ఈ మేరకు హైదరాబాద్ (Hyderabad)తో పాటు ఖమ్మం, కరీంనగర్, వరంగల్(Khammam, Karimnagar, Warangal) జిల్లాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.

 Inspections By Food Safety Officers In Telangana, Hyderabad, Khammam, Karimnagar-TeluguStop.com

పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లలో (hotels ,restaurants)ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో హోటల్ నిర్వహకులు నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు.

కిచెన్లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు గడువు ముగిసిన, పాడైపోయిన ఆహార పదార్థాలను సీజ్ చేశారు.అనంతరం నిబంధనలు పాటించని యాజమాన్యానికి నోటీసులు అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube