పోలింగ్ ఘటనలపై వైసీపీ న్యాయపోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఏపీలో పోలింగ్ నేపథ్యంలో చోటు చేసుకున్న ఘటనలపై వైసీపీ ( YCP )న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు చంద్రగిరి నియోజకవర్గంలోని నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని పిటిషన్ దాఖలు చేసింది.

 Ycp's Legal Battle On Polling Incidents.. Petition In Supreme Court ,ycp Pollin-TeluguStop.com

పోలింగ్ రోజు సుమారు నాలుగు పోలింగ్ బూత్ లలో అక్రమాలు జరిగాయని వైసీపీ పార్టీకి చెందిన నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు.ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు.

ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు( Chevireddy Mohith Reddy )లో మోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube