అనంతపురం జిల్లాలో చిరుత సంచారం

అనంతపురం జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది.కుందుర్పి మండలం రుద్రంపల్లిలో సంచరించిన చిరుతపులి రెండు ఆవుదూడలను చంపింది.

 Leopard Migration In Anantapur District-TeluguStop.com

దీంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత బారి నుంచి తమను, తమ పశువులను కాపాడాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube