చంద్రబాబుపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ట్వీట్

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.2024 ఎన్నికల్లో చంద్రబాబుకు(Chandrababu) కేవలం నాలుగు స్థానాలే వస్తాయని తెలిపారు.వచ్చే నెల 4న జరిగే కౌంటింగ్ లో టీడీపీ(TDP) గెలిచేది నాలుగు స్థానాలేనని విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)పేర్కొన్నారు.2014 లో చంద్రబాబు 23 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలను కొన్నారన్న ఆయన 2019 ఎన్నికల్లో నీకు వచ్చింది 23 స్థానాలేనని గుర్తు చేశారు.ఈ క్రమంలోనే ఈసారి తమ పార్టీకి చెందిన నలుగురిని కొన్నావు.ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నారో ఇప్పటికే అర్థం అయి ఉంటుంది కదా చంద్రబాబు(Vijayasai Reddy) అంటూ విమర్శించారు.

 Ycp Mp Candidate Vijayasai Reddy's Tweet On Chandrababu, Chandrababu, Ycp Mp, Ch-TeluguStop.com

ఈ నేపథ్యంలో నాలుగు సీట్లకే పరిమితం కాబోతున్నావని తెలిసి నీ మీద జాలేస్తుందని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube