తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో( Tirumala ) భక్తుల రద్దీ భారీగా పెరిగింది.వేసవి సెలవులతో పాటు వారాంతం కూడా కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

 Crowd Of Devotees Has Increased In Tirumala 24 Hours Time For Darshan Details, 2-TeluguStop.com

భక్తులు( Devotees ) పెద్ద సంఖ్యలో వస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని( Vaikuntham Queue Complex ) అన్నీ కంపార్ట్ మెంట్ లు నిండిపోయాయి.శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు.

దీంతో స్వామివారి సర్వ దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది.కాగా జూన్ 30 వరకు శుక్ర, శని మరియు ఆది వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube