నంద్యాల జిల్లా అవుకులో పడవ బోల్తా.. 12 మంది గల్లంతు

నంద్యాల జిల్లాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది.అవుకు జలాశయంలో పడవ బోల్తా పడింది.

 A Boat Capsized In Avuku, Nandyala District.. 12 People Lost-TeluguStop.com

ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో 12 మంది గల్లంతు అయ్యారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే పడవలో ప్రయాణిస్తున్న వారంతా తంజావూరుకు చెందిన పర్యాటకులని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube