ఢిల్లీకి కేఏ పాల్.. మునుగోడు ఎన్నికపై ఫిర్యాదు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఢిల్లీకి వెళ్లారు.ఈ నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘానికి కేఏ పాల్ ఫిర్యాదు చేశారు.

 Ka Paul For Delhi.. Complaint About Previous Election-TeluguStop.com

అవినీతికి సంబంధించిన పత్రాలు సమర్పించారు.టీఆర్ఎస్, బీజేపీలు ఉపఎన్నికలో తీవ్ర అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.

ఈ మేరకు మునుగోడు ఉపఎన్నికను రద్దు చేయాలని ఈసీని కోరారు.ఉపఎన్నికలో వేల కోట్ల నల్లధనం ఖర్చు చేశారని విమర్శించారు.

మునుగోడు బైపోల్ రద్దు చేయకపోతే దేశంలో ఎన్నికల నిర్వహించడం వేస్ట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube