వికేంద్రీకరణకు మద్ధతుగా వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..!

ఏపీలో మూడు రాజధానులకు మద్ధతుగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు.ఈ నేపథ్యంలో రాజధాని వికేంద్రీకరణకు మద్ధతుగా ఏర్పడిన జేఏసీకి విశాఖలో రాజీనామా లేఖ అందించారు.

 Ycp Mla Resigns In Support Of Decentralization..!-TeluguStop.com

స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ రాశారు ఎమ్మెల్యే కరణం.అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖలో ఈనెల 15న భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు.

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.ఆయనపై తానే పోటీకి దిగుతానని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube