శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను కలిసిన నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు

శాసనసభలో ముఖ్య మంత్రి కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను కలిసిన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు, నర్సాపురం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు.

 Narsapuram Mla Mudunuri Prasadaraju Meets Cm Ys Jagan At The Chief Minister's Of-TeluguStop.com

కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాకు నర్సాపురంను జిల్లా కేంద్రంగా చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తూ… వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ నేతలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube