ఉద్యోగులకు సంక్రాంతి పండగ సెలవులు రావడంతో సొంత గ్రామాల వైపు ప్రయాణమయ్యారు దీనితో జాతీయ రహదారి పై రద్దీ పెరిగింది.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంటంగి టోల్ గేట్ కు వాహనాలు పెద్ద మొత్తంలో వస్తున్నాయ్.
దాదాపు 97% వాహనాలు ఫాస్ట్ ట్యాగ్ అమర్చుకోవడం ద్వారా నిమిషాల వ్యవదిలోనే టోల్ గేట్ దాటుతున్నాయ్.గతంతో పోల్చితే టోల్ గేట్ వద్ద గంటల తరబడి వేచి ఉండే సమస్య లేకపోవడంతో వాహనదారులు వెంట వెంటనే వెళ్ళిపోతున్నారు
.