రేపు తొలిసారి ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమిటీ భేటీ

దేశంలోని ప్రతిపక్షాలన్నీ కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమిటీ రేపు మొదటిసారిగా భేటీ కానుంది.ఈ మేరకు ఢిల్లీలోని ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో సమావేశాన్ని నిర్వహించనున్నారు.

 The India Alliance Coordination Committee Will Meet For The First Time Tomorrow-TeluguStop.com

2024 లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు సీట్ల పంపకాలు వంటి కీలక అంశాలపై కమిటీ ప్రధానంగా చర్చించనుందని తెలుస్తోంది.దాంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది.

కాగా వివిధ పార్టీలకు చెందిన సుమారు పద్నాలుగు మంది నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే.అదేవిధంగా ఇండియా కూటమిలో ఈ కమిటీ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగంగా పని చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube