పల్నాడు జిల్లా శ్రీనివాసపురం వైసీపీలో వర్గపోరు

పల్నాడు జిల్లా శ్రీనివాసపురం వైసీపీలో వర్గపోరు రోజురోజుకు ముదురుతోంది.దాచేపల్లిలో ఒక వర్గంపై మరో వర్గం వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.

 Srinivasapuram Of Palnadu District Is A Faction Fight In Ycp-TeluguStop.com

గ్రామంలో ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.ఈ క్రమంలో సమస్యలపై కొందరు మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు.

కార్యక్రమం ముగించుకుని ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత తమ ఇంటిపై కొందరు కార్యకర్తలు దాడి చేశారని బాధితులు వాపోయారు.నగదు, బంగారం సైతం దోచుకెళ్లారని ఆరోపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube