సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ప్రకటన

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభ్యర్థి పేరును బీజేపీ ప్రకటించింది.ఈ మేరకు బీజేపీ అభ్యర్థిగా టీఎన్ వంశా తిలక్( Vamsha Tilak ) పేరును వెల్లడించింది.

 Secunderabad Cantonment Bjp Candidate Announcement ,vamsha Tilak , Lasya Nandita-TeluguStop.com

తెలంగాణ, యూపీలలో త్వరలో జరగబోయే ఉపఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల లిస్టును బీజేపీ విడుదల చేసింది.ఇందులో భాగంగానే సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించింది.

అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేశ్ కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నారు.కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన లాస్యనందిత( Lasya Nanditha ) కారు ప్రమాదంలో మృతిచెందారు.దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదితను బీఆర్ఎస్ టికెట్ ను కేటాయించగా.ఇటీవల చేరిన శ్రీగణేశ్ కు కాంగ్రెస్ కు కేటాయించింది.తాజాగా బీజేపీ సైతం అభ్యర్థిని ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube