కొత్తగా రాష్ట్రంలో యూ ట్యాక్స్ వసూలు..: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై( Minister Uttam Kumar Reddy ) బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి( BJLP leader Maheshwar Reddy ) సంచలన ఆరోపణలు చేశారు.కొత్తగా రాష్ట్రంలో యూ ట్యాక్స్( U Tax ) వసూలు చేస్తున్నారని తెలిపారు.

 New U Tax Collection In The Stat Bjlp Leader Maheshwar Reddy Details, Minister U-TeluguStop.com

అందులో రూ.100 కోట్లు ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.రేసులో వెనుకబడిపోతానని కేసీ వేణుగోపాల్ కు( KC Venugopal ) ఇవ్వలేదా అని ప్రశ్నించారు.సీఎం రేసులో వెనుకబడిపోతాననే డబ్బులు తరలించారని తీవ్ర ఆరోపణలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube