రెగ్యూలరైజ్ ఐన గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఎంపిపి అభినందనలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ఆరెపల్లి, ఇల్లంతకుంట, తిప్పాపూర్, జవార్ పేట్, జంగంరెడ్డిపల్లి, కందికట్కూర్, తెణుగువానిపల్లె గ్రామంలోని పంచాయతీ కార్యదర్శులు రెగ్యులరైజ్ అయిన సందర్భంగా ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి వారికి అభినందనలు తెలియజేశారు.

 Mpp Congratulates The Regularized Gram Panchayat Secretaries, Mpp Vutkuri Venkat-TeluguStop.com

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మీర్జా, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ, సూపర్డెంట్ వినోద్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ సూర్య, పంచాయితీ కార్యదర్శి లు సంతోష్, వరుణ్, వీణ రాణి, ప్రియాంక, నరేందర్ రెడ్డి,కడగండ్ల తిరుపతి, అశోక్, మధు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube