పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పిఎంఎఫ్ఎంఈ స్కీం పై ఓరియంటేషన్ కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లో సీసీ లు, ఏపీఎం లు, ఎంపీడీఓ ల కంప్యూటర్ ఆపరేటర్‌లు, మెప్మా కంప్యూటర్ ఆపరేటర్‌లకు పిఎంఎఫ్ఎంఈ ఆన్‌లైన్ దరఖాస్తు( PMFME Online Application ) విధానంపై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.దీనిలో మొత్తం 80 మంది పాల్గొన్నారు.

 Orientation Program On Pmfme Scheme Under The Aegis Of Industries Department , I-TeluguStop.com

డి ఆర్ డి ఓ గౌతమ్ రెడ్డి, జి.ఎం ఇండస్ట్రీస్ ఉపేందర్ రావు, ఎల్ డి ఎం మల్లి ఖార్జున్, అదనపు డి ఆర్ డి ఓ రవికుమార్, డిపిఎం పద్మయ్య, రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిఆర్పిలు హాజరయ్యారు.పాల్గొనే వారందరికీ పీఎంఎఫ్ఎంఈ స్కీమ్ మార్గదర్శకాలు, ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube