ఇంద్రకీలాద్రి పై అమ్మనవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి జోగిరమేష్

ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు మంత్రి జోగిరమేష్ మహాలక్ష్మిదేవిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది రాష్ట్ర ప్రజలకు అమ్మ ఆశీస్సులుండాలని అమ్మను ప్రార్ధించా దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.సామాన్యులకు దర్శనం త్వరితగతిన జరగాలని సీఎం సూచించారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా ఎక్కువ మంది భక్తులు అమ్మను దర్శించుకోలేకపోయారు.

 Minister Jogiramesh Visited Indrakiladri With His Family , Minister Jogiramesh,-TeluguStop.com

ప్రజలకు మేలు చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న సీఎంకు అమ్మవారి దీవెనలు అందించాలని వేడుకున్నా రేపు మూలానక్షత్రం సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube