నారాయణపేటలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నారాయణపేటలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపేటలో కనీస మౌలిక సదుపాయాలు లేవని తెలిపారు.

 Election Campaign Of Tpcc Chief Revanth Reddy In Narayanapet-TeluguStop.com

నారాయణపేట, కొడంగల్ కు ప్రభుత్వం ఎందుకు సాగు నీరు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.కాంగ్రెస్ తీసుకువచ్చే ఆరు గ్యారెంటీలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.

అదేవిధంగా వికారాబాద్ కు రెండో రైల్వేలైన్ ఎందుకు రాలేదని నిలదీశారు.నారాయణపేటను బీఆర్ఎస్ ను పట్టించుకోలేదన్న రేవంత్ రెడ్డి రెండుసార్లు గెలిచినా రాజేందర్ రెడ్డి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.

ఈ క్రమంలో అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube