లోక్‎సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సమీక్ష

లోక్‎సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్( Congress ) సమీక్ష నిర్వహించింది.ఈ మేరకు ఢిల్లీలోని అశోక్ హోటల్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది.

 Congress Review On Lok Sabha Election Results , Mallikarjuna Kharge, Sonia Gandh-TeluguStop.com

ఈ సమావేశానికి మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, గౌరవ గొగోయ్( Mallikarjuna Kharge, Sonia Gandhi, Rahul Gandhi, Priyanka Gandhi, KC Venugopal, Gaurav Gogoi ) సహా సీడబ్ల్యూసీ సభ్యులు హాజరయ్యారు.ఈ సమావేశంలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని తీర్మానించే అవకాశం ఉందని తెలుస్తోంది.

సాయంత్రం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.ఈ భేటీలో కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతను కాంగ్రెస్ ఎంపీలు ఎన్నుకోనున్నారు.

ఈ క్రమంలోనే పార్టీ ఎంపీలకు రాత్రి రాహుల్ గాంధీ విందు ఇవ్వనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube