పీఆర్సీ పై ముగిసిన మంత్రుల కమిటీ సమావేశం...

సజ్జల రామకృష్ణ రెడ్డి, బొత్స సత్యనారాయణ.ప్రభుత్వ సలహాదారు ఉద్యోగుల ప్రతినిధులు వస్తే మా వైపు నుండి ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చ చెప్పే ప్రయత్నం లో భాగంగా ఈ కమిటీ దానిలో భాగంగా వారిని రవాల్సిందిగా నిన్న సమాచారం ఇచ్చాము జి ఓ లు అబయన్స్ లో పెట్టాలన్నారు కమిటీ ని అధికారికంగా ప్రకటించే వరకు వచ్చేది లేదన్నారు అయితే తాము రేపు మరల వారితో చర్చల కోసం వస్తాం.

 Committee Of Ministers Meeting On Prc Concluded Prc, Ysrcp , Ap Poltics , Govt E-TeluguStop.com

మరో సారి చర్చలకు రావాల్సిందిగా సమాచారం ఇస్తాం జి ఏ డి సెక్రటరీ ఫోన్ చేసి చెప్పక అధికారిక కమిటీ కాదని ఎలా చెపుతారు ఉద్యోగస్తులు కూడా మా ప్రభుత్వం లో భాగమే ఏ సీరియస్ నిర్ణయం తీసుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కమిటీకి అధికారికమైందా అని ఇలాంటివి అడుగుతున్నారు అంటే ఎస్ట్రీమ్ లకు వెళ్లినట్టే ప్రబుత్వం ఇంటింటికి తాము ఉద్యోగుల విషయంలో ఏమి చేసామో ప్రభుత్వం చెపుతోంది.అందులో తప్పులేదుసమ్మె నోటీస్ ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తాం ఈ కమిటీ ఉద్యోగులను బుజ్జగించడం తో పాటు చిన్న చిన్న ఇష్యూస్ ను పరిధి లో ఉంటే పరిస్కారనికి కృషి చేస్తోంది ట్రెజరీ ఉద్యోగులు మెడ మీద కత్తి పెట్టడం వల్ల నోటీస్ పీరియడ్ కు అర్థం ఉండదు అలానే చేస్తే ఉద్యోగులు పై ప్రభుత్వం.

క్రమశిక్షణ లో పెట్టె ప్రక్రియ ప్రారంభం అవుతుంది

.

Committee Of Ministers Meeting On PRC Concluded PRC, Ysrcp , Ap Poltics , Govt Employess, Ys Jagan , Sajjala Rama Krishna Reddy , Botsa Satyanarayana - Telugu Ap Poltics, Employess, Sajjalarama, Ys Jagan, Ysrcp

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube