వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ బయలుదేరిన సీఎం జగన్ దంపతులు..!!

నేడు వైయస్ వర్ధంతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నాయకులు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈ క్రమంలో వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) ఇడుపులపాయలో తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.

 Cm Jagan Couple Left For London For Personal Visit Details, Cm Jagan, London Vis-TeluguStop.com

ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.వైయస్ జగన్ తో పాటు తల్లి విజయమ్మ, భార్య భారతి.

వైసీపీ కీలక నేతలు.కొంతమంది మంత్రులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే సీఎం జగన్ దంపతులు వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేడు లండన్ కి( London ) బయలుదేరారు.కుటుంబ సమేతంగా గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరడం జరిగింది.

పది రోజులపాటు విదేశీ ప్రయాణంలో ఉండనున్నారు.ఈ క్రమంలో సీఎం జగన్ కి మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్ ఇంకా జిల్లా అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

లండన్ లో సీఎం జగన్ ఇద్దరు పిల్లలు చదువుతూ ఉన్నారు.ఈ క్రమంలో లండన్ లో వారం రోజులు పాటు పిల్లలతో గడిపి తిరిగి ఈనెల 12వ తారీకు తిరిగి రానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube