కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో రాజకీయ సంక్షోభం తీసుకురావాలని చూస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.సరైన సమయంలో ఎన్నికలు జరగాలని భావిస్తున్నట్లు తెలిపారు.

 Central Minister Kishan Reddy's Sensational Comments-TeluguStop.com

బీజేపీ దేనికి భయపడదన్నారు.ప్రజాస్వామ్యం ప్రకారం నడుచుకునే పార్టీ తమదని పేర్కొన్నారు.

కేసీఆర్ కుటుంబం అభద్రతా భావంలో ఉందని వెల్లడించారు.కేసీఆర్ సానుభూతి కోసం రోజుకో తప్పు చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలపై తమకు విశ్వాసం ఉందని చెప్పారు.ఆ విశ్వాసంతోనే ముందుకెళ్తామన్న ఆయన అసెంబ్లీ ఎన్నికలపై తమకు తొందర లేదని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube