కర్ణాటకలో బియ్యం బదులు నగదు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

కర్ణాటకలో రేషన్ పంపిణీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అన్న భాగ్య పథకంలో బియ్యం బదులు నగదు ఇవ్వాలని నిర్ణయించిందని తెలుస్తోంది.కిలో బియ్యానికి రూ.34 చొప్పున నగదు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది.బీపీఎల్ కుటుంబాలకు పది కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే బియ్యం కొరతతో నగదు ఇవ్వనుంది కాంగ్రెస్ ప్రభుత్వం.

 Cash Instead Of Rice In Karnataka.. Government's Key Decision-TeluguStop.com

బియ్యం అందుబాటులోకి వచ్చే వరకు ప్రజలకు నగదు అందజేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube