జాతీయస్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లే యోచనలో అమరావతి రైతులు..!

తూళ్లూరులో అమరావతి రైతులు సమావేశం అయ్యారు.అమరావతి ఉద్యమాన్ని జాతీయస్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.

 Amaravati Farmers Plan To Take The Movement To The National Level..!-TeluguStop.com

ఉద్యమానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో నిరసన కార్యక్రమం నిర్వహించాలని రైతులు తీర్మానించారని తెలుస్తోంది.రాజధానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున ఢిల్లీలో ప్రదర్శన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలో ధర్మాసనం తుది తీర్పు వెలువరించే వరకు ఉద్యమం కొనసాగించాలని రైతులు నిశ్చయించుకున్నారు.కాగా డిసెంబర్ 17తో అమరావతి రైతుల ఉద్యమానికి మూడు సంవత్సరాలు పూర్తి కానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube