బోయినపల్లి లో భారీ వర్షం.. పంట పొలంలోకి చేరిన వరద నీరు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో కురిసిన భారీ వర్షానికి పంట పొలాల్లో నీరు నిలిచి వరి పంట మొత్తం నీట మునిగింది.బోయినపల్లి నుండి వేములవాడ వైపు వెళ్లే కల్వర్టు పొంగి పొర్లడం తో బోయనపల్లి వేములవాడ మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి

 Heavy Rain In Boinapally Flood Water Reached The Crop Field, Heavy Rain ,boinapa-TeluguStop.com

బోయినపల్లి నుండి కోదురుపాక మధ్యలో ఉన్న కల్వర్టు ఉధృతంగా ప్రవహించింది.

కాగా గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిన జనం భారీ వర్షం పడటంతో ఒక్క సారిగా వాతావరణం చల్లబడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube