త్రాగునీటి సౌకర్యం కోసం బోరు మోటారుకు ఎంపీ నిధులు మంజూరు

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంపీ ల్యాండ్స్ నుండి మద్దిమల గ్రామానికి త్రాగు నీరు సౌకర్యం బోరు కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందనీ మండల బిజెపి నాయకులు తెలిపారు.అనంతరం బీజేవైఎం మండల అధ్యక్షులు బండారు మహేష్ ఆధ్వర్యంలో ఈరోజు బోరు వేయడం జరిగిందన్నారు .

 Mp Grant Of Bore Motor For Drinking Water Facility , Members Of Parliament From-TeluguStop.com

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మాలోత్ లక్ పతి నాయక్, బట్టు పీరయ్య, బానోత్ శ్రీనివాస్ నాయక్, బోడ వెంకటేష్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube