ఇంద్రకీలాద్రి పై రెండవ రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ..

రెండవ రోజు సోమవారంఅమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు( Devotees ) దర్శనమిస్తున్నారు.పంచ ముఖాలతో ఉండేగాయత్రీ దేవి( Sri Gayatri Devi )స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది.

 Dussehra Sharannavaratri Celebrations Reached The Second Day On Indrakiladri, Vi-TeluguStop.com

తెల్లవారుజాము నుండే అమ్మవారు గాయత్రి దేవి గా దర్శనం ఇస్తున్నారు.సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా విద్రుమ హేమనీల దవళవర్ణాలతో గాయత్రీ దేవి ప్రకాశిస్తుంది.

పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి…శిరస్సు యందు బ్రహ్మ, హ్రుదయమందు విష్ణువు( Vishnu ), శిఖ యందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశంగా గాయత్రీ దేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు…గాయత్రీ దేవి ని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధి ఫలం పొందుతారని విశ్వాసం

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube