సింహాద్రి అప్పన్న ఉపదేవాలయం సీతారామచంద్ర స్వామివారి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టలో పాల్గొన్నచినజీయర్ స్వామిజీ

సింహాద్రి అప్పన్న ఉపదేవాలయం సీతారామచంద్ర స్వామివారి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట, పూర్ణాహుతిలో పాల్గొన్న జీయర్ ట్రస్ట్ పీఠాధిపతి త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిజీ.స్వామివారి చేతులమీదుగా ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ట,విశేష పూజలు.

 Simhadri Appanna Sub-temple Sitaramachandra Swamivari Temple Restoration , Chinj-TeluguStop.com

స్వామిజీ కామెంట్స్.సింహాచలం ఆలయ చరిత్రలో ప్రాచీన ఆలయాన్ని పునరుద్ధరణ చేసిన క్రొత్త కిరీటం ఈ ఆలయ చరిత్రలో చేరింది.జీయర్ స్వామి.ఆనాటి ప్రభువులు ఇక్కడ శ్రీ రామాలయం కూడా కట్టించినట్లుగా ఆలయ చరిత్ర చెబుతోంది.

ఆలయ ధ్వజస్తంభం శిథిలావస్థకు చెందిన ఎవరు పట్టించుకోకపోవడం, రానురాను ఈవో సూర్యకళ వచ్చిన తరువాత స్వామివారి వైభవాన్ని తిరిగి తీసుకురావడం ఎంతో ఆనంద దాయకం.ఆలయంలో ఉండే వైదిక విధానాన్ని తెలుసుకొని ఇటువంటి వాటిని పునరుద్ధరణ చెయ్యడం ఈవో తో పాటు ట్రస్ట్ బోర్డు సబ్యులకు మా మంగళాశాసనములు తెలియజేస్తున్నాం.

చినజీయర్ స్వామిజీ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube