అవిశ్వాస తీర్మానానికి ప్రజల మద్ధతు లేదు..: అమిత్ షా

అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.మీ అవిశ్వాసం ప్రజలపైనా అని ప్రశ్నించిన అమిత్ షా ప్రజల ఆలోచనలు ఇక్కడ ప్రతిబింబిస్తున్నామని తెలిపారు.

 People's Not Support For No-confidence Motion: Amit Shah-TeluguStop.com

ప్రజలకు తమపై పూర్తి నమ్మకం ఉందని అమిత్ షా వెల్లడించారు.సర్కారు సరిగా పని చేయనప్పుడు విపక్షాలు అవిశ్వాసం పెడతాయని పేర్కొన్నారు.

సర్కారు సరిగా పని చేయనప్పుడు విపక్షాలు అవిశ్వాసం పెడతాయన్నారు.ఇప్పటివరకు 27 అవిశ్వాస తీర్మానాలు వచ్చాయని తెలిపారు.

అవిశ్వాస తీర్మానంతో ప్రజల్లో భ్రాంతి సృష్టించాలని చూస్తున్నారని పేర్కొన్నారు.ఈ అవిశ్వాస తీర్మానానికి ప్రజల మద్ధతు లేదని చెప్పారు.ప్రధానిపై, కేంద్రంపై ప్రజలకు విశ్వాసం ఉందని తెలిపారు.30 ఏళ్ల తరువాత సంపూర్ణ మెజార్టీతో ఏర్పడిన ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube