ఢిల్లీ లిక్కర్ కేసుపై హైకోర్టులో సీబీఐ పిటిషన్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై ఢిల్లీ హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ అధికారులు హైకోర్టులో పిటిషన్ వేశారు.

 Cbi Petition In High Court On Delhi Liquor Case-TeluguStop.com

అయితే మద్యం కుంభకోణంలో విజయ్ నాయర్, అభిషేక్ కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube