తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు

ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.ఈ క్రమంలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు భారీగా వచ్చినట్లు తెలుస్తోంది.

 Massive Invalid Votes In East Rayalaseema Graduate Mlc Elections-TeluguStop.com

కౌంటింగ్ లో ఆరు రౌండ్లు ముగిసేసరికి సుమారు 20 వేల చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు.అయితే చెల్లని ఓట్లలో ఎక్కువ వైసీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డికి పడినవేనని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube