తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో భారీ పేలుడు కలకలం సృష్టించింది.తిరుమంగళంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో బ్లాస్ట్ సంభవించింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు.మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు.
బాధితులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.కాగా వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.