మునుగోడు ఓటర్ల నమోదు అభ్యంతరాలపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా

త్వరలో మునుగోడులో ఉప ఎన్నికలు జరగనున్న నాపద్యంలో ఓటర్ నమోదు అభ్యంతరాలు కొందరు హైకోర్టులో పిటిషన్ వెయ్యగా ఓటర్ల నమోదు అభ్యంతరాలపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.ఎలక్షన్ కమిషన్కు పూర్తి వివరాలు సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది.

 The High Court Adjourned The Hearing On The Previous Voter Registration Objectio-TeluguStop.com

ఓట్ల నమోదులో అవకతవకలు జరిగాయంటూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించగా.కొత్తగా నమోదైన 25వేల ఓట్లలో 7వేలు తొలగించినట్లు ఈసీ కోర్టుకు తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube