15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఓ అధికారి

కర్నూలు నగర పాలక సంస్థ సుపరింటెండెంట్ ఇంజనీరు కే.సురేంద్ర బాబు 15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

 Acb Caught Kurnool Municipal Engineer Taking 15 Lakhs Bribe Details, Acb ,kurnoo-TeluguStop.com

అమృత్ పథకం కింద కాంట్రాక్టర్ శ్రీనివాసులు రెడ్డి చేసిన పనులకు బిల్లు మంజూరు చెయ్యడానికి ఇంజనీరు 15 లక్షల రూపాయలు డిమాండ్ చెయ్యడంతో భాదితుడు ఏసీబీ అధికారులను అశ్రయించాడు.

ఈరోజు ఉదయం కర్నూలు లోని కృష్ణనగర్ ఉపరితల వంతెన వద్ద డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

కోటి 52 లక్షల రూపాయల బిల్లు మంజూరు కోసం 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఏసీబీ డిఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube