కేంద్రంపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఫైర్

ఎనిమిదేళ్లుగా బీసీలకు కేంద్రం ఏం చేసిందని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు.కనీసం బీసీ జనగణన కూడా చేపట్టలేకపోయిందన్నారు.

 Ycp Mp Margani Bharat Fire On Centre-TeluguStop.com

దేశ వ్యాప్తంగా బీసీ వెల్ఫేర్ కు మంత్రిత్వ శాఖ ఎందుకు లేదని నిలదీశారు.బీజేపీకి బీసీ గర్జన పెట్టే అర్హత లేదని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం బీసీల అభివృద్ధి ఎంతో కృషి చేసిందని వెల్లడించారు.డిసెంబర్ లో విజయవాడలో బీసీ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube