ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై విచారణ వాయిదా

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది.ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.అయితే సిట్ విచారణకు నిందితులు సహకరించడం లేదని ఏజీ కోర్టుకు తెలిపారు.

 The Hearing On The Case Of Temptation To Mlas Was Postponed-TeluguStop.com

ఈ కేసులో ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందన్నారు.బీఎల్ సంతోష్ విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని హైకోర్టు ప్రశ్నించింది.

దీనిపై ఆయన గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని బీజేపీ తరపు న్యాయవాది వెల్లడించారు.ఈ క్రమంలో సుప్రీం ఆదేశాలతో పాటు సిట్ నోటీసులపై మధ్యాహ్నం విచారిస్తామని హైకోర్టు తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube