హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ లోని గాంధీభవన్ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్లు రాని నేతల అనుచరులు ఆందోళనకు దిగారు.

 Tension At Gandhi Bhavan In Hyderabad-TeluguStop.com

తమ నేతలకు టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కార్యకర్తలు, అనుచరులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నారాయణఖేడ్, వనపర్తి, పటాన్ చెరుతో పాటు మహబూబాబాద్ కు చెందిన కార్యకర్తలు గాంధీభవన్ కు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube